వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
24 వ శ్లోకం
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24|| .
సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,
గుడాకేశ: = నిద్రను జయించినవాడు,తమోగుణమును నిర్జించినవాడు మరియు అతిజాగరూకుడని ఆర్థము.
© Copyright శ్రీ భగవధ్గీత