వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
5 వ శ్లోకం
శ్రీభగవానువాచ|
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున|
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరన్తప|| 4-5 ||
శ్రీ కృష్ణభగవానుడు ఇలా పలికాడు:- అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి.నేను వాటన్నిటిని ఎరుగుదును.నీవు ఎరుగవు.
© Copyright Sree Gita