వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
4 వ శ్లోకం
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్|| 5-4 ||
పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.
© Copyright Sree Gita