వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
7 వ శ్లోకం
జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః|
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః|| 6-7 ||
మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో మానావమానాలలో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు.
© Copyright Bhagavad Gita in Telugu