వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
20 వ శ్లోకం
పరస్తస్మాత్తు భావోऽన్యోऽవ్యక్తోऽవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి|| 8-20 ||
ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.
© Copyright Bhagavad Gita in Telugu