వెనకకు | భగవద్గీత | ముందుకు |
---|---|---|
33 వ శ్లోకం
కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా|
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్|| 9-33 ||
ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం దేనికి?కషణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.
© Copyright Bhagavad Gita in Telugu